ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
నగరంలో ఆక్రమణల తొలగింపుకు సహకరించండి : కమిషనర్
Updated on: 2025-02-24 08:21:00

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిథిలో గత కొన్నేళ్లుగా డ్రైన్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీ కొట్లను తొలగింపుకు నగర పాలక సంస్థ శ్రీకారం చుట్టిందని కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలతోపాటు అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. ఈ కారణంతో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుకు సహకరించాలని ఆయన కోరారు.