ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ పంపిణీ
Updated on: 2025-04-12 20:12:00

అలజంగి సి బి ఎం పాఠశాలలో శనివారం హెచ్ఎం ఎజ్జల మోజేష్ ఆధ్వర్యంలో 13వ తారీకు జరిగే డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రైటింగ్ పాడ్స్, పెన్నలిచ్చి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా పరీక్షలు చక్కగా రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే కృష్ణ దాస్ ఎజ్జల మోజెస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.