ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
చిలకలూరిపేట: విడుదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్
Updated on: 2025-05-06 16:44:00

యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని నుంచి గోపి డబ్బులు వసూలు చేసిన కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ప్రస్తుతం గోపి విజయవాడలోని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.