ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
Updated on: 2025-05-12 07:18:00

మద్యం కుంభకోణం విచారణ వేగవంతంగా సాగుతోందని, నిందితులు ఎవరున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. తిరుచానూరులో ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక మనీ ల్యాండిరింగే కాదు.. నాసికం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్నీ జగన్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులకు తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అనేకమంది అమాయక ప్రజలను జగన్ పొట్టన పెట్టుకున్నాడని విమర్శించారు.