ముఖ్య సమాచారం
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
-
శర్మిష్ఠ పనోలీకి ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కలకత్తా హైకోర్టు
-
ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!
-
నేరస్థులను పరామర్శించటానికి వచ్చిన జగన్ రెడ్డిని సైకో కింగ్ అనటంలో తప్పు లేదు - ఎమ్మెల్యే గల్లా మాధవి
-
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.
-
సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్
-
వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు....5 రోజుల్లో 26 కోడెలు మృతి
-
ఆటోను ఢీకొట్టిన కారు...నలుగురి దుర్మరణం
-
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. ఒకరి మృతి
Updated on: 2025-06-04 07:33:00

ఎర్రగడ్డలోని మానసిక చికిత్సా కేంద్రంలో ఆహార కల్తీ కారణంగా 70 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కిరణ్ అనే మానసిక రోగి మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 67 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ ఆరా తీశారు. రోగులకు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం రాత్రి మానసిక వైద్యశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.