ముఖ్య సమాచారం
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
-
శర్మిష్ఠ పనోలీకి ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కలకత్తా హైకోర్టు
-
ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!
-
నేరస్థులను పరామర్శించటానికి వచ్చిన జగన్ రెడ్డిని సైకో కింగ్ అనటంలో తప్పు లేదు - ఎమ్మెల్యే గల్లా మాధవి
-
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.
-
సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్
-
వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు....5 రోజుల్లో 26 కోడెలు మృతి
-
ఆటోను ఢీకొట్టిన కారు...నలుగురి దుర్మరణం
-
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు శుభవార్త రెండ్రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బులు!
Updated on: 2025-06-04 12:10:00

ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే నెల శ్రామికుల వేతనాలు నిలిచిపోగా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. ఈ క్రమంలో రూ.1,000 కోట్లు విడుదల అయ్యాయి. ఈ డబ్బులు శ్రామికుల అకౌంట్లో రెండు, మూడు రోజుల్లో జమ కానున్నాయి. మరోవైపు, కేంద్ర నుంచి ఇంకా రూ.1,100కోట్ల వేతన బకాయిలు, రూ.2,500 కోట్లు మెటీరియల్ నిధులు రావాల్సి ఉంది.