ముఖ్య సమాచారం
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
-
శర్మిష్ఠ పనోలీకి ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కలకత్తా హైకోర్టు
-
ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!
-
నేరస్థులను పరామర్శించటానికి వచ్చిన జగన్ రెడ్డిని సైకో కింగ్ అనటంలో తప్పు లేదు - ఎమ్మెల్యే గల్లా మాధవి
-
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.
-
సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్
-
వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు....5 రోజుల్లో 26 కోడెలు మృతి
-
ఆటోను ఢీకొట్టిన కారు...నలుగురి దుర్మరణం
-
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
డిప్యూటీ సీఎం రాజీనామా చేస్తారా?
Updated on: 2025-06-04 19:19:00

బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా ఫ్యాన్స్ మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస ఏర్పాట్లు చేయకుండా, ఎంత మంది వస్తారో అంచనా వేయకుండా ఎలా వేడుకలకు అనుమతిస్తారని నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ దగ్గరుండి పర్యవేక్షించారని.. ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.