ముఖ్య సమాచారం
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
-
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
-
ఇజ్రాయెల్కు పాకిస్థాన్ అణుబాంబు హెచ్చరికలు: ఇరాన్
-
జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్..!!
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
భర్తను హనీమూన్ ను తీసుకెళ్లి చంపేసింది
Updated on: 2025-06-09 15:21:00

మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు తేల్చారు. ఇండోర్ కు చెందిన రాజారఘువంశీ-సోనమ్ ఇటీవల హనీమూన్కు మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా దారుణహత్య కు గురికాగా అతడి భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా సోనమ్ సహా నలుగురిని ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసేందుకు ఆమె కొందరికి సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.