ముఖ్య సమాచారం
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా
Updated on: 2025-03-31 17:32:00

AP: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న రొయ్యలు, చేపల చెరువులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలమంది సాగుదారులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో రూ.లక్షల బిల్లుల భారం తగ్గనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.