ముఖ్య సమాచారం
-
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు! హరీష్ రావు, ఈటలకు కూడా..
-
బలూచిస్థాన్ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు
-
త్వరలో BLO(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు గుర్తింపు కార్డులు: ఎన్నికల కమీషన్
-
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
-
ఏపీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు.
-
నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
జంగారెడ్డి గూడెంలో మరణాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు
Updated on: 2025-05-19 19:30:00

AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జంగారెడ్డిగూడెంలో 20 మంది మృతి చెందారు. కల్తీమద్యం అనుమానాల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు.