ముఖ్య సమాచారం
-
ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్
-
ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ను విధుల నుంచి తొలగించిన ఏపీ సర్కార్
-
'షైనింగ్ స్టార్స్' పేరిట ప్రభుత్వం అవార్డులు
-
ఇకపై UPSC పరీక్షలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి
-
పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా.
-
పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-
విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
-
బీజాపూర్ లో బీకర ఎన్కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
-
టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
-
రాజకీయ పార్టీ పెడుతున్న మస్క్.. పేరు కూడా ఖరారు!
ఇకపై UPSC పరీక్షలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి
Updated on: 2025-06-07 16:39:00

పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో UPSC కొత్త సంస్కరణను తీసుకువచ్చింది. దేశంలో తొలిసారి ఆధార్ ఆధారిత ధ్రువీకరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ పోర్టల్లో ఆధార్ సంఖ్యతోపాటు, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ చేసి, సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తైతే మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు.