ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న టపాసులు సీజ్
Updated on: 2024-05-25 17:30:00
ఈ రోజు అనగా 25-05-2024 వ తేదీ ఉదయం ముదిగుబ్బ UPS సీఐ శ్రీ P.యతీంద్ర గారికి టపాసుల అక్రమ నిల్వల గురించి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు ముదిగుబ్బ టౌన్ కు చెందిన సోమల నాగార్జున, వయసు 43 స.లు, S/o S.వజ్రగిరి నాయుడు అను వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి ఉండి పోలీసులు తనిఖీలు చేస్తారని అప్రమత్తం అయ్యి తాను నిల్వ ఉంచిన టపాసులను మరో చోటకి తీసుకుని పోతుండగా ముదిగుబ్బ HP పెట్రోల్ బంక్ వద్ద అతని వద్ద నుండి మొత్తం సుమారు రూ. 1,46,210/- లు విలువ చేసే టపాసులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరైనా నియమాలను ఉల్లంఘించి టపాసులు అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారం చేసిన యెడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.