ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న టపాసులు సీజ్
Updated on: 2024-05-25 17:30:00

ఈ రోజు అనగా 25-05-2024 వ తేదీ ఉదయం ముదిగుబ్బ UPS సీఐ శ్రీ P.యతీంద్ర గారికి టపాసుల అక్రమ నిల్వల గురించి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు ముదిగుబ్బ టౌన్ కు చెందిన సోమల నాగార్జున, వయసు 43 స.లు, S/o S.వజ్రగిరి నాయుడు అను వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి ఉండి పోలీసులు తనిఖీలు చేస్తారని అప్రమత్తం అయ్యి తాను నిల్వ ఉంచిన టపాసులను మరో చోటకి తీసుకుని పోతుండగా ముదిగుబ్బ HP పెట్రోల్ బంక్ వద్ద అతని వద్ద నుండి మొత్తం సుమారు రూ. 1,46,210/- లు విలువ చేసే టపాసులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరైనా నియమాలను ఉల్లంఘించి టపాసులు అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారం చేసిన యెడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.