ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
తెలంగాణలో మిర్చి ధర క్వింటాకి రూ. 10,374గా నిర్ణయించిన కేంద్ర వ్యవసాయశాఖ: కిషన్రెడ్డి
Updated on: 2025-05-09 11:08:00

మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర వ్యవసాయశాఖ తెలంగాణలో మిర్చి ధర క్వింటాకు రూ.10,374గా నిర్ణయించిందని, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మాల్సి వస్తే ఆ తేడా మొత్తాన్ని సాయంగా అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం వెల్లడించారు. ఏపీఎంసీల్లో అమ్మే మిర్చికే ఈ ప్రయోజనం లభిస్తుందన్నారు. దళారులు క్వింటా మిర్చిని రూ.5-6 వేలకే కొంటున్నట్లు తెలియడంతో కేంద్రం ఈ చొరవ తీసుకుందని తెలిపారు.