ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
సీఎస్ విజయానంద్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు
Updated on: 2025-11-22 15:18:00
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఆ తర్వాత జలవనరుల శాఖ, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కు సీఎస్ అవకాశం కల్పించనుంది. 2026 మే నెలాఖరు వరకూ సాయిప్రసాద్ కు సర్వీసు ఉంది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీఎస్ గా ఆయన్ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.