ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు
Updated on: 2023-04-24 19:00:00

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు పరిగి మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జాఫర్ పల్లి సర్పంచ్ అనిత యాదయ్య గార్లు సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్ పవర్, కాంగ్రెస్ నాయకుడు చిన్న నరసింహులు, ఆనం ఆంజనేయులు, మాధవరెడ్డి, రజిత రాజపుల్లారెడ్డి కుడుముల వెంకటేష్, జంగయ్య, సైదుపల్లి బాబయ్య. జాపర్ పలి సర్పంచ్
తదితరులు పాల్గొన్నారు.