ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.
Updated on: 2023-05-07 16:11:00

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయలు నష్టం వాటిల్లిందని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు.
చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గంగ పుత్రులు చేపలు పట్టుకోవడానికి మోటార్ సహాయం తో నీరు బయటికి తీసి పెట్టుకుంటుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మోటార్ ఇక్కడ వాదద్దు అంటూ మమ్మల్ని హెచ్చరించి వెళ్ళిపోయారు .
తెల్లవారు జామున చేపలు పట్టుకోవడానికి వెళ్ళేసరికి చేపలు అన్ని చనిపోయి వున్నాయి.
క్రిమి సంహారక మందులు చల్లడం వలన్నే సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయల విలువ చేసే చేపలు చనిపోయాయి అని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు.
ఈ చర్యకు పాల్పడిన వారిపై కటిన మైన చర్యలు తీసుకోవాలని మత్స్య కారుల సంగం డిమాండ్ చేసింది.