ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
Updated on: 2026-01-24 14:06:00
శాసనసభ్యులు బేబీనాయన పిలుపుతో శ్రీ వేణుగోపాలస్వామి వారి రథం తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు అందరూ కలిసి తమ వంతుగా శనివారం బొబ్బిలి దర్బార్ హాల్లో 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బేబీ నాయన కి ఇచ్చారు..* ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు, సభ్యులు భోగి ఈశ్వరరావు, మామిడి ధర్మారావు, ఎం లక్ష్మణరావు, ఎస్వి రమణ, సిహెచ్ మోహన్ రావు, పాండ్రంకి రవి , ఎన్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.