ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులు
Updated on: 2023-05-08 14:23:00

వడ్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి చెందిన రైతులు రాయగిరి ప్రధాన రహదారిపై మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు.. లారి యజమానులు బస్తకు రైతుల వద్ద అదనంగా రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రెండుసార్లు పడిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం నాని మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేవిధంగా మిల్లర్లతో మాట్లాడి పరిష్కారం చూపాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.