ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
112 గ్రాముల బంగారు చోరీ కు గురైన వస్తువులు రికవరీ
Updated on: 2023-10-11 19:19:00

తాడేపల్లిగూడెం:రాజమండ్రి రైల్వే డిఎస్పి నాగేశ్వరరావు,భీమవరం రైల్వే సీఐ శంకర్రావు ఆదేశాలతో తాడేపల్లిగూడెం ఎస్సై శ్రీ హరి బాబు తన సిబ్బంది మరియు ఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 112 గ్రాముల బంగారం రికవరీ అయినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై హరిబాబు తెలియజేశారు.గత కొంతకాలంగా రైలుబళ్ళల్లో మహిళల మెడలో బంగారు వస్తువులు అప్రయించే ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా 6 లక్షల 72 వేల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు రికవరీ అయినట్లు హరిబాబు తెలియజేశారు.పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల బాల తండ్రి జోసెఫ్ నిడదవోలు ప్రాంతంలో బసివిరెడ్డి పేటలో నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఒక ప్రకటనలో హరిబాబు తెలియజేశారు.చోరీ సొత్తు మొత్తము రికవరీ చేసి పద్దాయిని ఈరోజు విజయవాడ లోని ఏడవ ఏ.జె.ఎఫ్.సి.ఎం కోర్టు నందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందని హరిబాబు తెలిపారు.