ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం
Updated on: 2023-10-28 19:37:00
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం --నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. --నామినేషన్ పర్వం మొదలుకాకముందే ప్రచారం జోరు. బోధన్ బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం చేస్తుండగా ఆలాగే పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పట్టణం అధ్యక్షులు మహ్మద్ పాషా ఆధ్వర్యంలో పలు వార్డులలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీ పలు వార్డులలో విశిష్టంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లగా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పలువాడులలోనూ ప్రచార నిర్వహిస్తూ గడప గడప టిఆర్ఎస్ పార్టీ నినాదంతో దూసుకు వెళ్తున్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ వాడుకో మహిళల చొప్పున నిర్వహించాలని శనివారం నుండి ప్రతి వార్డులోనూ 40 మంది మహిళలు టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి వాళ్లను 40 మంది మహిళలు ,40 మంది మగవారికి పార్టీ సైనికుల్లాగా పని చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రచారం పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ శుక్రవారం రెంజల్లో పర్యటించగ.. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కుర్నాపల్లి లో పర్యటించారు.