ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం
Updated on: 2023-10-28 19:37:00
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం --నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. --నామినేషన్ పర్వం మొదలుకాకముందే ప్రచారం జోరు. బోధన్ బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం చేస్తుండగా ఆలాగే పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పట్టణం అధ్యక్షులు మహ్మద్ పాషా ఆధ్వర్యంలో పలు వార్డులలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీ పలు వార్డులలో విశిష్టంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లగా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పలువాడులలోనూ ప్రచార నిర్వహిస్తూ గడప గడప టిఆర్ఎస్ పార్టీ నినాదంతో దూసుకు వెళ్తున్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ వాడుకో మహిళల చొప్పున నిర్వహించాలని శనివారం నుండి ప్రతి వార్డులోనూ 40 మంది మహిళలు టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి వాళ్లను 40 మంది మహిళలు ,40 మంది మగవారికి పార్టీ సైనికుల్లాగా పని చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రచారం పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ శుక్రవారం రెంజల్లో పర్యటించగ.. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కుర్నాపల్లి లో పర్యటించారు.