ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
భూమిని కాపాడాల్సిన అధికారులే భూమిని కాజేస్తున్నారు
Updated on: 2023-05-12 10:16:00

భూముల తారుమారులో రెవిన్యూ అధికారుల పాత్ర. పదిమంది పై చీటింగ్ కేసు నమోదు కు ఆదేశించిన గద్వాల కోర్టు. చిటింగ్ లో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ, డిటి, వీ ఆర్ వో లు ,మహబూబ్నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు లో దర్జాగా పాగా వేసేశారు. తాజాగా గద్వాల కోర్టు ఓ కేసు వ్యవహారంలో ఇచ్చిన తీర్పు భూ అక్రమార్కులకు చెంప పెట్టులా మారింది. ప్రభుత్వ భూముల వ్యవహారంలో చీటింగ్ చేసిన వారితోపాటు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు కూడా నమోదవగా.. ఇందులో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ పేర్లు ఉండడం హాట్టాపిక్గా మారింది.