ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సర్పంచులు
Updated on: 2023-11-08 14:37:00
ఖమ్మం:వైరా మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పలువురు సర్పంచులు రాజీనామా చేశారు.వారంతా నేడు మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు.నేడు వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,నియోజకవర్గ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సర్పంచులు చేరారు.