ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సర్పంచులు
Updated on: 2023-11-08 14:37:00
ఖమ్మం:వైరా మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పలువురు సర్పంచులు రాజీనామా చేశారు.వారంతా నేడు మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు.నేడు వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,నియోజకవర్గ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సర్పంచులు చేరారు.