ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సంస్కృత భాషకు పట్టం
Updated on: 2023-05-15 09:42:00

తెలంగాణాలోని మెదక్ జిల్లాలో కొల్చారం అనే గ్రామం ఉంది.ఇక్కడ ఒకప్పుడు కొలచాల మల్లినాథ సూరి అనే పండితుడు ఉండేవాడు. అతని పేరు మీదుగా "కొలచాల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం" ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనపై తెలంగాణ సంస్కృత పండిత పరిషత్ ప్రతినిధులు అధ్యక్షులు డా. రావుల అజంత కృష్ణ గారు హర్షం వ్యక్తం చేసారు.