ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
జిల్లాకు నూతన ఎన్నికల సాధారణ పరిశీలకుని రాక
Updated on: 2023-11-19 17:51:00
ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు గణేష్ బాపురావ్ పాటిల్ సెలవు పై వెళుతున్నారు. ఆయన స్థానంలో నితిన్ కే పాటిల్ ను ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ లోని పెన్ గంగా గెస్ట్ హౌస్ లో నూతన సాధారణ పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.