ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
15 డివిజన్ మార్కండేయ నగర్,రాంనగర్ లో ఇంటి ఇంటికి గులాబీ జెండా (కార్ గుర్తు) ప్రచారం
Updated on: 2023-11-20 14:09:00
15 వ డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజక వర్గం BRS పార్టీ అభ్యర్థి గా గంగుల కమలాకర్* ను బారి మెజార్టీ తో గెలిపించాలని , ఇంటి ఇంటికి మార్కండేయ నగర్ ,ప్రగతి నగర్, రాంనగర్ , శివనగర్ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించాడం జరిగింది అన్నారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే కార్ గుర్తు పై మీ అమల్యమైన ఓట్లు వేయాలని ,స్వచ్ఛందంగా గడప గడపకు వెళ్లి KCR గారి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగిందన్నారు. - ఈ కార్యక్రమంలో 15 డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ,బాకారపు ప్రశాంత్ , తోడేoగ హరీష్ , ఇప్పనపల్లి శ్రావణ్ ,దానబోయిన రాము, ఇటిక్యాల రాజేందర్ ,సిరాజ్ ఖాన్ , ఇప్పనపల్లి సురేష్ ,శివాజీ , కొమురయ్య తదితరులు పాల్గొన్నారు