ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
15 డివిజన్ మార్కండేయ నగర్,రాంనగర్ లో ఇంటి ఇంటికి గులాబీ జెండా (కార్ గుర్తు) ప్రచారం
Updated on: 2023-11-20 14:09:00

15 వ డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజక వర్గం BRS పార్టీ అభ్యర్థి గా గంగుల కమలాకర్* ను బారి మెజార్టీ తో గెలిపించాలని , ఇంటి ఇంటికి మార్కండేయ నగర్ ,ప్రగతి నగర్, రాంనగర్ , శివనగర్ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించాడం జరిగింది అన్నారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే కార్ గుర్తు పై మీ అమల్యమైన ఓట్లు వేయాలని ,స్వచ్ఛందంగా గడప గడపకు వెళ్లి KCR గారి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగిందన్నారు. - ఈ కార్యక్రమంలో 15 డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ,బాకారపు ప్రశాంత్ , తోడేoగ హరీష్ , ఇప్పనపల్లి శ్రావణ్ ,దానబోయిన రాము, ఇటిక్యాల రాజేందర్ ,సిరాజ్ ఖాన్ , ఇప్పనపల్లి సురేష్ ,శివాజీ , కొమురయ్య తదితరులు పాల్గొన్నారు