ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-24 11:13:00
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చింతల మానేపల్లి అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఇద్దరిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రమాదంలో గాయపడ్డ వారు ఉపాధ్యాయులుగా స్థానికులు పేర్కొంటున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు