ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ముక్కెర సారయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన మిత్ర బృందం
Updated on: 2023-05-16 17:41:00
ఆరోగ్యం బాగోలేక గత మూడు రోజుల క్రితం ముక్కెర సారయ్య తుది శ్వాస విడిచారు.వీరికి మిత్ర బృందం శ్రద్ధాంజలి తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రద్ధాంజలి తెలిపిన వారిలో చంద్రమౌళి ఈనాడు రిటైర్డ్ ఎంప్లాయ్,చీకిరాల పట్టాభి జర్నలిస్ట్,చీకిరాల నాగరాజు పోలీస్,టీ.మాసయ్య జర్నలిస్ట్, నరసింహారెడ్డి,శ్రీనివాస్, ఏడివిటీ ఆంధ్రజ్యోతి నాగశేషి, వెంకటేశ్వర్ రెడ్డి తదితర మిత్ర బృందం ఉన్నారు.