ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ముక్కెర సారయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన మిత్ర బృందం
Updated on: 2023-05-16 17:41:00

ఆరోగ్యం బాగోలేక గత మూడు రోజుల క్రితం ముక్కెర సారయ్య తుది శ్వాస విడిచారు.వీరికి మిత్ర బృందం శ్రద్ధాంజలి తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రద్ధాంజలి తెలిపిన వారిలో చంద్రమౌళి ఈనాడు రిటైర్డ్ ఎంప్లాయ్,చీకిరాల పట్టాభి జర్నలిస్ట్,చీకిరాల నాగరాజు పోలీస్,టీ.మాసయ్య జర్నలిస్ట్, నరసింహారెడ్డి,శ్రీనివాస్, ఏడివిటీ ఆంధ్రజ్యోతి నాగశేషి, వెంకటేశ్వర్ రెడ్డి తదితర మిత్ర బృందం ఉన్నారు.