ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ
Updated on: 2024-01-02 22:15:00
గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జీ సరితమ్మ హాజరై,ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రామలింగేశ్వర కాంళ్లే,మోహన్ రావు, తిమోతి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అగ్రహారం కేకే.వెంకటన్న,గోవింద్ గౌడ్, నంబర్ నర్సింహులు,అచ్చన్న గౌడ్,జమ్మిచేడు రాము,శ్రీను యాదవ్, నరిసింహులు,కృష్ణావర్ధన్ రెడ్డి, రాము,మ్యాడం రామకృష్ణ,లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త గణేష్,వడ్ల వెంకటస్వామి,ఆచారి,రాజనరసింహ(చిరు),సి.వై.అనిల్,కిషోర్(సీతాల్),వీరన్న,హాఫీజ్,గడ్డం.శ్రీను,అప్సర్,గుడ్డెందొడ్డి ఎల్లప్ప,గోవింద్,జనార్థన్ తదితరులు ఉన్నారు.