ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
అన్నదాతకు పోలీస్ సాయం
Updated on: 2023-05-21 05:41:00

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈదురు గాలులు, వర్షం అన్నదాతలను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. వ్యవసాయ భూముల వద్ద, మొక్కజొన్న కల్లాల్లో ఉన్న, ఐకెపి సెంటర్లలో వరి ధాన్యం ఆర్ఉఅబ్న్నఒసుకున్న రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో రోడ్లపై ఉన్న వరిధాన్యం తాడువకుండ కుప్పలపై రైతు కవర్ కప్పెందుకు ఇబ్బంది పడుతుండగా అటుగా వచ్చిన నర్సంపేట ఎస్ ఐ సురేష్ రైతుతో కలిసి పరదాలు (టార్పలిన్) కప్పారు. సహకరించిన పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.