ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అన్నదాతకు పోలీస్ సాయం
Updated on: 2023-05-21 05:41:00
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈదురు గాలులు, వర్షం అన్నదాతలను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. వ్యవసాయ భూముల వద్ద, మొక్కజొన్న కల్లాల్లో ఉన్న, ఐకెపి సెంటర్లలో వరి ధాన్యం ఆర్ఉఅబ్న్నఒసుకున్న రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో రోడ్లపై ఉన్న వరిధాన్యం తాడువకుండ కుప్పలపై రైతు కవర్ కప్పెందుకు ఇబ్బంది పడుతుండగా అటుగా వచ్చిన నర్సంపేట ఎస్ ఐ సురేష్ రైతుతో కలిసి పరదాలు (టార్పలిన్) కప్పారు. సహకరించిన పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.