ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
అన్నదాతకు పోలీస్ సాయం
Updated on: 2023-05-21 05:41:00
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈదురు గాలులు, వర్షం అన్నదాతలను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. వ్యవసాయ భూముల వద్ద, మొక్కజొన్న కల్లాల్లో ఉన్న, ఐకెపి సెంటర్లలో వరి ధాన్యం ఆర్ఉఅబ్న్నఒసుకున్న రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో రోడ్లపై ఉన్న వరిధాన్యం తాడువకుండ కుప్పలపై రైతు కవర్ కప్పెందుకు ఇబ్బంది పడుతుండగా అటుగా వచ్చిన నర్సంపేట ఎస్ ఐ సురేష్ రైతుతో కలిసి పరదాలు (టార్పలిన్) కప్పారు. సహకరించిన పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.