ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఘనంగా ముగిసిన రాయచోటి నియోజకవర్గ గుది మారుతి క్రికెట్ టోర్నమెంటు
Updated on: 2024-01-21 17:32:00
రాయచోటి నియోజకవర్గ గుది మారుతి క్రికెట్ టోర్నమెంటు సంక్రాంతి పండగ కార్యక్రమంలో భాగంగా గుదె మారుతి పౌండేషన్ చేర్మేన్ శ్రీ గుది మారుతి గారి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ఆన్ని మండలాలోని జట్టులు క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి, దాదాపు 52 జట్లు పాల్గొన్నాయి, ఈ క్రికెట్ పోటీలలో ఫైనల్ లో ఆగ్రి ఆర్మి వాసేస్ సద్దామ్ 11 తలపడగా సర్దార్ 11 ఫైనల్ లో ఘన విజయం సాధించి గుది మారుతి పౌంఢేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా * గుదె నాగార్జున, జ్ఞానేంద్ర రెడ్డి, గజ నాయుడు * గారి చేతులమీదుగా విజేతగా నిలిచిన సుద్దాల 11 టీం కు 50,016 వేల రూపాయలు మరియు గుది మారుతి పౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ కప్పును అందజేశారు,అలాగే రన్నరఫ్ గా నిలిచిన ఆగ్రీ ఆర్మీ టిం కు 25,116 వేల రూపాయలు మరియు కప్పును బహుమతిని అందజేశారు , ఫైనల్ మ్యాచ్ మరియు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆటగాడు * పఠాన్ పూమేజ్ ఖాన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాన్ అఫ్ ది సీరియస్* గా ఎన్నిక చేసి ట్రోఫీ బహుమతిని అందజేశారు. గుది మారుతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ పుచ్చలపల్లి పణి కుమార్ గార్లను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు రాము ,ఆనిల్ , వెంకట్రామ ప్రసాద్, డేరంగుల ఆనిల్ , శ్రీను, నవీన్ పాల్గొన్నారు.