ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
రహదారి భద్రతా మాసోత్సవాలు
Updated on: 2024-01-22 16:02:00

రహదారి భద్రతా మాసోత్సవాలు 2024 సందర్భంగా, అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను గుర్తించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వారికి శిక్షణ ఇచ్చారు. ఈ వాలంటీర్ల ద్వారా ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, లైట్ గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, స్కూల్ బస్సు డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాయచోటిలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీ.బి.సుబ్బరాయుడు, శ్రీ.జె.అనిల్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రాజా రెడ్డి మరియు హోంగార్డులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.