ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
రహదారి భద్రతా మాసోత్సవాలు
Updated on: 2024-01-22 16:02:00
రహదారి భద్రతా మాసోత్సవాలు 2024 సందర్భంగా, అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను గుర్తించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వారికి శిక్షణ ఇచ్చారు. ఈ వాలంటీర్ల ద్వారా ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, లైట్ గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, స్కూల్ బస్సు డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాయచోటిలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీ.బి.సుబ్బరాయుడు, శ్రీ.జె.అనిల్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రాజా రెడ్డి మరియు హోంగార్డులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.