ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా వేజెండ్ల.అజిత
Updated on: 2024-01-30 09:15:00
పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి వేజెండ్ల అజిత వస్తున్నారు.ప్రస్తుతం ఎస్పీగా ఉన్నరవిప్రకాష్ ను ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.శ్రీమతి అజిత తెలుగు అమ్మాయి.వీరిది గుంటూరు జిల్లా తెనాలి.లక్షల రూపాయలు వేతనం వస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి పట్టుదలతో ఐపీఎస్ సాధించారు అజిత.అజిత ఈ జిల్లాకు నూతన ఎస్పీగా రావడంతో ఇద్దరు జిల్లా ఉన్నత అధికారులు మహిళలే కావడం విశేషంగా చెప్పవచ్చు.వీరిద్దరి నాయకత్వంలో జిల్లా ప్రజల సమస్యలపరిష్కారం శాంతిభద్రతల పరిరక్షణ సాగుతుందని ఆశిద్దాం.