ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా వేజెండ్ల.అజిత
Updated on: 2024-01-30 09:15:00

పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి వేజెండ్ల అజిత వస్తున్నారు.ప్రస్తుతం ఎస్పీగా ఉన్నరవిప్రకాష్ ను ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.శ్రీమతి అజిత తెలుగు అమ్మాయి.వీరిది గుంటూరు జిల్లా తెనాలి.లక్షల రూపాయలు వేతనం వస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి పట్టుదలతో ఐపీఎస్ సాధించారు అజిత.అజిత ఈ జిల్లాకు నూతన ఎస్పీగా రావడంతో ఇద్దరు జిల్లా ఉన్నత అధికారులు మహిళలే కావడం విశేషంగా చెప్పవచ్చు.వీరిద్దరి నాయకత్వంలో జిల్లా ప్రజల సమస్యలపరిష్కారం శాంతిభద్రతల పరిరక్షణ సాగుతుందని ఆశిద్దాం.