ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
Updated on: 2024-02-02 16:16:00

గుడివాడ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాని,ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శన కార్యక్రమాల అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.శ్రీవారి దీవెనలు సీఎం జగన్ ఆయన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, స్వామివారి కృపతో మంచి కోసం పనిచేసే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఎన్నికలకు మించి, ఫలితాలు సాధిస్తుందని ఆయన అన్నారు.