ముఖ్య సమాచారం
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
Updated on: 2024-02-05 20:41:00

రైలు నుంచి కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం ములకల చెరువు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలం లోని బురకాయల కోట సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కలో ఒ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్ళి ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎస్సై తిప్పేస్వామి, ఏఎస్ఐ నజీర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్ఐ రహీం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు