ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
Updated on: 2024-02-07 17:27:00

వరంగల్, హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు వాహనాల్లో రెండు టీంలు నర్సంపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు పరకాలలోని గురుకులంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురుకులాల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, అధికారులు సిబ్బంది అటెండెన్స్, హాస్టల్ లో పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహార మెనూకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతులు కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో గురుకులాల పనితీరుపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక అందించనున్నారు.