ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
Updated on: 2024-02-07 17:27:00
వరంగల్, హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు వాహనాల్లో రెండు టీంలు నర్సంపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు పరకాలలోని గురుకులంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురుకులాల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, అధికారులు సిబ్బంది అటెండెన్స్, హాస్టల్ లో పరిశుభ్రత, విద్యార్థులకు అందించే ఆహార మెనూకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య వసతులు కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో గురుకులాల పనితీరుపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక అందించనున్నారు.