ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
మేడారం జంపన్న వాగులో మునిగి ఒకరు మృతి
Updated on: 2024-02-08 11:56:00
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో గల్లంతైన భక్తుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన స్వాగత్ (23) జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైయ్యాడు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికితీశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని జంపన్న వాగులో ఈతకు వెళ్లిన స్వాగత్. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపి నీటిలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.