ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
వీదికుక్కల దాడిలో బాలుడికి గాయాలు పరిస్థితి విషమం..
Updated on: 2024-02-08 16:52:00
జనగామ జిల్లా జనగామ జిల్లాలో ఐదేళ్ల బాలుడి పై వీధి కుక్కల దాడి చేశాయి. నర్మెట్ట మండలంలోని మల్కాపేట గ్రామానికి చెందిన బానోతు బిజన్ అనే ఐదేళ్ల బాలుడి పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా విచక్షణ రాహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ బాలున్ని హుటాహుటిన జనగామ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.