ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బూత్ సంయోజక సమ్మేళనం
Updated on: 2024-02-15 17:30:00
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఘంట రవి కుమార్ గారి పిలుపు తో బూత్ సంయోజక భాగంగా ప్రతి బూత్ నుండి ఐదుగురిని బిజెపి పార్టీలో చేరిపించడంలో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గ యువమోర్చా కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేటలో ఆఫీసులో వరంగల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు భరత్ యాదవ్ నర్సంపేట అసెంబ్లీ ప్రబారి వరంగల్ జిల్లా సత్య పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, వరంగల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి గారి సమక్షంలో యువత సెల్వా, వినయ్, రాజ్ కుమార్, నరేష్, విక్రమ్ లు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన చూసి కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరారు ఇటి కార్యక్రమంలో నర్సంపేట యువమోర్చా అధ్యక్షులు గూడూరు సందీప్ నర్సంపేట రూరల్ యువ మోర్చా అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ , నల్లబెల్లి మండల యువ మోర్చా అధ్యక్షులు పురపాటి సాయి నర్సంపేట యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఠాకూర్ విజయ్ సింగ్, సామల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు కోమండ్ల సప్తగిరి, కక్కెర్ల శివమణి, భవాని శంకర్, కార్తీక్ రాజ్ మరియు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు