ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
జిల్లా కలెక్టర్ ను కలిసిన బదిలీపై వచ్చిన నూతన అధికారులు
Updated on: 2024-02-16 22:54:00
ఎన్నికల బదిలీ లో భాగంగా జిల్లాకు కేటాయించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదగాపూర్వకంగా కలిశారు. జెడ్పి సిఈఓ అప్పారావు, డిఆర్డిఓ పిడి మధుసుదన రాజు, ఇన్చార్జి సిపిఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో శిరీష కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా కృషి చేయాలని సూచించారు.