ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
జిల్లా కలెక్టర్ ను కలిసిన బదిలీపై వచ్చిన నూతన అధికారులు
Updated on: 2024-02-16 22:54:00
ఎన్నికల బదిలీ లో భాగంగా జిల్లాకు కేటాయించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదగాపూర్వకంగా కలిశారు. జెడ్పి సిఈఓ అప్పారావు, డిఆర్డిఓ పిడి మధుసుదన రాజు, ఇన్చార్జి సిపిఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈవో శిరీష కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా కృషి చేయాలని సూచించారు.