ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
యాదాద్రి: బస్సుల కొరత.. ఆర్టీసీకి సహకరించాలి: శ్రీనివాస్ గౌడ్
Updated on: 2024-02-18 19:01:00
రాష్ట్ర మహా కుంభమేళా మేడారం జాతరకు యాదగిరిగుట్ట డిపో నుండి 60 బస్సులు, 160 మంది ఉద్యోగులు జాతర స్పెషల్ డ్యూటీ పై వెళుతున్న కారణంగా ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరించాలని డిపో మేనేజర్ బి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజులపాటు డిపో పరిధిలో కేవలం 30 బస్సులు మాత్రమే నడుస్తాయన్నారు. బస్సులు సిబ్బంది కొరతవల్ల కలిగే అసౌకర్యాన్ని అర్థం చేసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.