ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
నర్సంపేట పట్టణంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు.
Updated on: 2024-02-19 20:52:00
ఈరోజు నర్సంపేట పట్టణంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్ద సాగి చత్రపతి శివాజీ మహారాజ్ కి పాలాభిషేకం చేసి అనంతరం శోభాయాత్రను జయలక్ష్మి సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి యువ నాయకులు గోగుల రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... మారఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు అని కొనియాడారు. యువత ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి ప్రతాప్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి నర్సంపేట పట్టణ బిజెపి అధ్యక్షులు బాల్నే జగన్ నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు శీలం రాంబాబు మినుముల రాజు జుర్రు రాజు వీరన్న చత్రపతి శివాజీ యువదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.