ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గాజుల సతీష్ ఎన్నిక
Updated on: 2024-03-04 16:25:00

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్ష కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్, కనుకుంట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్, కోశాధికారిగా మొడెం రాజకుమార్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా పబ్బు సతీష్, బాలసాని దేవేందర్, గట్టు రఘు, జక్కు బిక్షపతి, తాళ్ళ శ్రీనివాస్, గట్టు ఏడుకొండలు, తిరుపతి, ఇజ్జగిరి సంపత్, మౌటం శ్రీనివాస్, కుసుంబ శివాజీ, దాసరి రవీందర్ లను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.