ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గాజుల సతీష్ ఎన్నిక
Updated on: 2024-03-04 16:25:00
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్ష కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్, కనుకుంట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్, కోశాధికారిగా మొడెం రాజకుమార్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా పబ్బు సతీష్, బాలసాని దేవేందర్, గట్టు రఘు, జక్కు బిక్షపతి, తాళ్ళ శ్రీనివాస్, గట్టు ఏడుకొండలు, తిరుపతి, ఇజ్జగిరి సంపత్, మౌటం శ్రీనివాస్, కుసుంబ శివాజీ, దాసరి రవీందర్ లను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.