ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి
Updated on: 2023-05-28 10:25:00
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి పనిచే సేందుకే తిరిగి భారాసలోకి వస్తున్నట్లు వనపర్తి జిల్లా. పరిషత్తు చైర్మన్ లోక్నాధ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జడ్పీ చైర్మన్ చాంబరులో విలేకరులతో మాట్లాడారు. నిరంజన్రెడ్డికి తనకు మధ్య ఏర్పడిన అంతరం వల్ల. మనస్తాపానికిలోనై భారాసకు రాజీనామా చేశాన న్నారు. రెండు నెలలుగా తటస్థంగా ఉన్నానని.. ఆ సమయంలో ప్రజాక్షేత్రంలో సర్వే చేయించుకుని ప్రజల కోరిక మేరకు భారాసలోనే కొనసాగాలని నిర్ణ యించుకున్నానని తెలిపారు.