ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మధ్య వర్తులతో ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ కు రావచ్చు -ఇన్స్పెక్టర్ హరికృష్ణ
Updated on: 2024-03-12 19:22:00

సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు, బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలిస్ స్టేషన్ కు రావచ్చని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి వున్నామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి, శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారన్నారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. పోలీస్ స్టేషన్ ముందు అడ్డంగా ఉన్న బారికెడ్ తొలిగించి, స్టేషన్ కు వచ్చే వారికి వున్న అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు.