ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
అవసరమైన నిధులను జిల్లా బ్యాంకు నుండి అందిస్తాం
Updated on: 2024-03-14 14:29:00
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కార్యాలయాన్ని జాతీయ సహాకార బ్యాంకుల సమైక్య, తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంకు, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం లాభాల్లో ఉన్నందున పని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సంఘం గూడూరు స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు రమేష్ బాబు, సత్యనారాయణ రావు, రాజేశ్వరరావు, సురేందర్, శ్రీనివాస్, హెడ్వర్డ్, చోటమియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.