ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అవసరమైన నిధులను జిల్లా బ్యాంకు నుండి అందిస్తాం
Updated on: 2024-03-14 14:29:00

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కార్యాలయాన్ని జాతీయ సహాకార బ్యాంకుల సమైక్య, తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంకు, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం లాభాల్లో ఉన్నందున పని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సంఘం గూడూరు స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు రమేష్ బాబు, సత్యనారాయణ రావు, రాజేశ్వరరావు, సురేందర్, శ్రీనివాస్, హెడ్వర్డ్, చోటమియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.