ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడిగా జనార్ధన్
Updated on: 2024-03-14 15:10:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగుల చైతన్య సమైక్య వేదిక మండల కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు బోయిని సంపత్, గౌరవ అధ్యక్షులు కేంసారపు సారయ్య ఆధ్వర్యంలో గురువారం కమిటీ ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా శనిగరపు జనార్ధన్, ఉపాధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజయ్య, సహాయ కార్యదర్శులుగా తాడెం రాజు, సుఖినె కోటేశ్వర్, బండి స్వరూప, బోయిని రాజు, డైరెక్టర్లుగా కుమ్మరి లక్ష్మి, చెక్కపొదక్క, పోలురాణి, ఉప్పుల సమ్మక్క, పోడేటి రజిత, బైరి శిరీష, గుండెకారి రాజేశ్వరరావు, పెండ్యాల రాజిరెడ్డి, సలహాదారులుగా వెంగళ బాబురావు, నాగపురి జగదీశ్వర్, చిరుత మనోహర్, ఇనుగాల మొగిలి, మోరె రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.