ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి ఆర్ఐ
Updated on: 2024-03-28 16:48:00

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.ఏసీబీ దాడులు చేసిన ఏఎస్పి దేవ ప్రసాద్ డి.ఎస్.పి డిఎస్పి జెస్సి ప్రశాంతి వారి బృందం ఆధ్వర్యంలో దాడి.ఏసీబీ దాడులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప రైతు పోగొట్టుకున్న భూమి పట్టా పొందడం కొరకు డిమాండ్ చేసి తీసుకున్న 12 వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.