ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి ఆర్ఐ
Updated on: 2024-03-28 16:48:00
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.ఏసీబీ దాడులు చేసిన ఏఎస్పి దేవ ప్రసాద్ డి.ఎస్.పి డిఎస్పి జెస్సి ప్రశాంతి వారి బృందం ఆధ్వర్యంలో దాడి.ఏసీబీ దాడులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప రైతు పోగొట్టుకున్న భూమి పట్టా పొందడం కొరకు డిమాండ్ చేసి తీసుకున్న 12 వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.