ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
పండుగల వల్ల ఐక్యత పెరుగుతుంది: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Updated on: 2024-04-06 05:41:00

పండుగల వల్ల ఐక్యత పెరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు తిమ్మసాని పల్లి కి చెందిన జహంగీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు లో పాల్గొని ఆయన కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలని భావించి ఇఫ్తార్ విందును జహంగీర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది అని , పండుగలు మనుషుల మధ్య సంబంధాలను మెరుగు పరుస్తాయి అని అందుకే అందరూ కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఘనంగా పండుగలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ తిరుమల వెంకటేశ్, ఖాజా పాషా, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, మక్సూద్ , అజ్మత్ అలి, లక్ష్మణ్, సలీం తదితరులు పాల్గొన్నారు.