ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
అనుమానాస్పద మృతి
Updated on: 2024-04-06 06:03:00
కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్ కాపురం ఉంటున్న మౌనిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది మౌనిక కు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మౌనిక భర్త శివకుమార్, అత్త గీత, మామ రెడ్డెప్ప, మరిది రూపేష్ లు తమ బిడ్డను వేదింపులకు కారణం అంటున్న కుటుంబ సభ్యులు మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివారణ చేపట్టారు..