ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అనుమానాస్పద మృతి
Updated on: 2024-04-06 06:03:00
కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్ కాపురం ఉంటున్న మౌనిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది మౌనిక కు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మౌనిక భర్త శివకుమార్, అత్త గీత, మామ రెడ్డెప్ప, మరిది రూపేష్ లు తమ బిడ్డను వేదింపులకు కారణం అంటున్న కుటుంబ సభ్యులు మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివారణ చేపట్టారు..