ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అనుమానాస్పద మృతి
Updated on: 2024-04-06 06:03:00

కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్ కాపురం ఉంటున్న మౌనిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది మౌనిక కు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మౌనిక భర్త శివకుమార్, అత్త గీత, మామ రెడ్డెప్ప, మరిది రూపేష్ లు తమ బిడ్డను వేదింపులకు కారణం అంటున్న కుటుంబ సభ్యులు మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివారణ చేపట్టారు..