ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ములుగు జిల్లా ముఖ్య నాయకులతో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ సమావేశం
Updated on: 2024-04-07 10:14:00
ములుగు జిల్లా కొత్తగూడ, గంగారాం మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మహబూబాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సమావేశమయ్యారు.పార్టీ గెలుపు కోసం ప్రణాళికలకు సిద్ధమై కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు,మహబూబాబాద్ బిజెపి ఉప అధ్యక్షులు బుల్లెట్ కృష్ణ, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.