ముఖ్య సమాచారం
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
ములుగు జిల్లా ముఖ్య నాయకులతో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ సమావేశం
Updated on: 2024-04-07 10:14:00

ములుగు జిల్లా కొత్తగూడ, గంగారాం మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మహబూబాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సమావేశమయ్యారు.పార్టీ గెలుపు కోసం ప్రణాళికలకు సిద్ధమై కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు,మహబూబాబాద్ బిజెపి ఉప అధ్యక్షులు బుల్లెట్ కృష్ణ, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.